ఈ మధ్య కాలంలో డైలాగ్ కింగ్ మోహన్ బాబు
కూతురు లక్ష్మి ప్రసన్న నటిగా, నిర్మాతగా బిజీగా మారిన విషయం తెలిసిందే.
ఇటీవలే ఈమె నటించి, నిర్మించిన ‘గుండెల్లో గోదారి ’ సినిమా మిక్స్ డ్ టాక్
తెచ్చుకుంది. ఆ ఒక్క సినిమాలోనే కాకుండా, ప్రముఖ దర్శకుడు అయిన మణిరత్నం
సినిమాలో కూడా నటించి మెప్పించిన మంచు లక్ష్మి మనస్సు హాలీవుడ్ వైపు
వెళ్లినట్లుంది. ఈ మధ్యన ముంబయిలో ఓ హాలీవుడ్ సినిమాకు ఆడిషన్స్ జరుగుతుంటే
మంచు లక్ష్మి అందులో పాల్గొందట. ఒకవేళ అందులో సెలక్ట్ అయితే లైఫ్ మొత్తం
మలుపు తిరుగుతుందనే ఆశతో ఉందట మంచు లక్ష్మి. మరి ఈ అమ్మడు కోరిక
నెరవేరుతుందో లేదో చూడాలి.
No comments:
Post a Comment