Tuesday 30 April 2013

Reason Behind Nayanthara Love Story Break Up

nagarjuna-phone-calls.gif

 టాలీవుడ్ హీరోయిన్ నయన తార తన ప్రేమను డ్యాన్స్ మాష్టర్, నిర్మాత, నటుడు ప్రభుదేవాకు 100 పర్సెంట్ పంచింది. ప్రేభుదేవ నయన తార కోసం.. కట్టుకున్న భార్యకు 100 పర్సెంట్ విడాకులు ఇవ్వటం జరిగింది. ఈ ఇద్దరి ప్రేమ 100 పర్సెంట్ గా సాగుతున్న రోజుల్లో.. ఒక రోజు సాయంత్రం .. టాలీవుడ్ హీరో నుండి నయన కు ఫోన్. అప్పటి వరకు నయన ఇక సినిమాలకు టాటా చెప్పి వెళ్లిపోయింది. త్వరలో ప్రభుదేవాను పెళ్లిచేసుకోని హాయిగా 100 పర్సెంట్ తో కాపురం చెయ్యాలని ఎన్నో కలలు కన్నది. ఇలాంటి సందర్భలో.. నయన పై ప్రభుదేవా అంక్షాలు, ఒత్తిళ్లు, ఎక్కువుగా ఉన్నాయని అప్పట్లో కోలీవుడ్ వర్గాలు కోడై కూశాయి.  

 ప్రభుదేవాలోఉన్న ప్రేమ కాస్త .. 10 పర్సెంట్ కు పడిపోయింది. తాళి కట్టకముందే.. అనేక షరతులతో తాటతీస్తున్నాడు.. ఇక పెళ్లి జరిగితే నా పరిస్థితి ఏమిటి? అన్న ఆలోచనలు నయన తారను చంద్రముఖిలా అవరించాయి. దీనికి ఒక్కటే మార్గం ..బ్రేకప్. అసలు నయన ఆ నిర్ణయం తీసుకోవాటానికి కారణం ఏమిటి? ప్రభుదేవా నయన పై అంక్షాలు ఎందుకు పెట్టాడు? నయన పై ఉన్న అనుమానం ఏమిటి? అంటే ఒక్కటే కారణం చెబుతున్నారు తమిళ్ తంబీలు

టాలీవుడ్ హీరో నాగార్జున వల్లనే నయన, ప్రభుదేవాల ప్రేమ బ్రేకప్ అయ్యిందని కోలీవుడ్ వర్గాలు అంటున్నారు. అప్పటికే నాగార్జునకు రెండు సినిమాల్లో చేదుఅనుభావం ఎదురైంది. మంచి హిట్ ఫేయర్ గా పేరుతెచ్చుకున్న నయన తార, నాగార్జున జంట మరోసారి వెండితెరపై కనిపిస్తే . మరో హిట్ తన ఖాతలో పడుతుందని భావించిన నాగార్జున ప్రతి రోజు ఉదయం, సాయంత్రం ఫోన్ చేసి తన మాటల్లో మధుర్యాన్ని రుచి చూపించినట్లు కోలీవుడ్ సమాచారం. ప్రతి రోజు అంక్షాలు పెట్టే ప్రేమ మొగుడు కంటే.. అభిమానంతో మాట్లాడే ‘‘గ్రీకువీరుడు ’’ మాటలు నయన మనస్సుటచ్ చేశాయి. అంతేకాకుండా రెండు మూడు సార్లు ‘టచ్ క్లబ్ ’ కలుసుకొని ప్రేమగా మాట్లాడుకోవటం జరిగిందని అప్పట్లో మీడియా వర్గాలు గోల చేశాయి. నాగార్జున టచ్ తో నయనకు లో ప్రభుదేవ ప్రేమ మైకం వదిలిపోయి, అతనికి బ్రేకప్ అనే బోర్డు పెట్టేసింది. ఆ విషయం ఎవరికి తెలియక ముందే నాగార్జునకు తెలిసిపోయిందని కోలీవుడ్ వర్గాలు చెప్పుకున్నాయి. నాగార్జున వెంటనే అఫీషియల్ గా ఫోన్ చేసి.. నా సినిమాలో నటిస్తావా? అని నయన అడగటం .. ఆమె ఏమి తెలియానట్లు నటిస్తూ .. గ్రీకు వీరుడు ఒకే చెప్పినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

ఈ విషయం తెలుసుకున్న ప్రభుదేవా టాలీవుడ్, కోలీవుడ్ లను వదిలిపెట్టి, బాలీవుడ్ కు పారిపోవటం జరిగిందని ఆయన అభిమానులు గుసగుసలాడుకున్నారు. సినిమాలకు దూరంగా వెళ్లిపోయిన సీతమ్మను . మళ్లీ తెరపైకి తీసుకొచ్చిన ఘనత నాగార్జునదేనని ఫిలింనగర్ ప్రజలు చెప్పుకుంటున్నారు. ఇదే ఫ్లాన్ , ఇదే సూత్రం.. నాగార్జున బాలీవుడ్ హీరోయిన్ అయిన టాబు మీద ప్రయోగించి, ఆమెకు ఇప్పటివరకు పెళ్లికాకుండా చేశాడనే పుకార్లు ఫిలింనగర్లో షికారు చేస్తున్నాయి. ప్రేమ విషాదంతో మునిగిపోయిన నయన తారను ‘‘గ్రీకు వీరుడు ’’ ఓదార్పు పేరుతో మంచి రోమాన్స్ యాత్ర చేసినట్లు టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. ఆ రోమాన్స్ ను తెరపైకూడా పండించినట్లు గ్రీకువీరుడు చిత్ర యూనిట్ సభ్యులు గుసగుసలాడుకుంటున్నారు. నటి టాబుకు నాగార్జున ఇళ్లు కట్టించినట్లే.. త్వరలో నయన తార కూడా ఒక ఇళ్లు కట్టిస్తాడనే పుకార్లు ఫిలింనగర్లో వినిపిస్తున్నాయి. ఈ ఇద్దరి రొమాన్స్ చూడాలంటే.. ఈ శుక్రవారం వరకు ఆగాల్సిందే

No comments:

Post a Comment