అంజలి, శ్రీనివాస్ రెడ్డి ప్రధాన పాత్రలో నటించిన తాజా చిత్రం ‘గీతాంజలి’. కోన వెంకట్ నిర్మిస్తున్న ఈ చిత్రం హర్రర్, కామెడీ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ఈ చిత్ర షూటింగ్ ఇటీవలే పూర్తి చేసుకుంది. అయితే ఈ సినిమాలో ఓ ఐటెం సాంగు ఉందని అందుకోసం స్టార్ హీరోయిన్లు సమంత, కాజల్ నటించబోతున్నారని వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. కానీ ఆ తర్వాత సమంత, కాజల్ లు ఇద్దరూ కూడా ఈ సినిమాలోని ఐటెం సాంగులో నటించట్లేదని తేలిపోయింది....... Read More......
No comments:
Post a Comment