Thursday 16 October 2014

తేజును ఈ సారి తుఫాను అడ్డుకుంది


మెగా ఫ్యామిలి నుంచి ప్రేక్షకుల ముందకు వచ్చేందుకు సిద్దంగా ఉన్న హీరో సాయి ధరమ్ తేజ్ తాజా సినిమా ‘పిల్లా నువ్వులేని జీవితం’ సినిమా ఆడియో విడుదల వాయిదా పడింది. ముందుగా నిర్ణయించిన ప్రకారం.., ఈనెల 18న ఆడియో విడుదల చేయాలనుకున్నారు. అయితే హుద్ హుద్ తుఫాను విపత్తు వల్ల ప్రజలు కష్టాల్లో ఉండటంతో వేడుకను వాయిదా వేసుకున్నారు. అక్టోబర్ 25న ఆడియో విడుదల చేసేందుకు నిర్ణయించారని తాజాగా సమాచారం వస్తోంది.

Read More....

No comments:

Post a Comment